Home » Author »chvmurthy
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్వాటర్ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు.
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉదయం 7 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్ట�
ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు చెపుతున్నారు.
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేస్తోంది.
మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కు చెందిన రూ. 110 కోట్ల విలువైన వివిధ రకాలైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం అటాచ్ చేసింది. వీటిలో భూములు, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభర�
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టునెలలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి.
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ అదికారుల దర్యాప్తు కొనసాగుతోంది. నేపాల్లో నిర్వహించిన క్యాసినోకు ప్రచార కర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు.
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల పేపర్ లీక్ అవటంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంట్లో దొంగతన చేయటమే కాకుండా ఇంటి దొంగ యజమానిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.
మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఎన్ఆర్ఐ నిత్య పెళ్ళికొడుకు సతీష్ బాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఓ ప్రధాన కేసు అయిన వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చదువుకోటానికి వచ్చిన బాలికపై ఒక మత గురువు అత్యాచారం చేసాడు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.