Home » Author »Lakshmi 10tv
పిల్లలు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ ఆనందం వర్ణించలేం. జర్నలిస్టుగా తన బిడ్డ టీవీ స్క్రీన్పై మొదటిసారి కనిపించడంతో ఓ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేసింది. మరోవైపు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఓ యువతి నిస్సహాయస్థితిలో చికాగో రోడ్లపై దయనీయంగా తిరుగుతోంది. డిప్రెషన్తో బాధపడుతూ, ఆకలికి అలమటిస్తూ ఉన్న ఆమె పరిస్థితి తెలుసుకున్న తల్లి విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. తమ కూతురిని తమ వద్దకు చేర్చమం�
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. భార్య సుధామూర్తి అందరికి సుపరిచితమే. తనకి సంబంధించిన అనేక విషయాలు షేర్ చేస్తుంటారు. చాలామందిలో ప్రేరణ కలిగిస్తుంటారు. తాజాగా 'వెజ్..నాజ్ వెజ్ స్పూన్' అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నెట�
ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినందుకు కొరియన్ టూరిస్ట్కు ఢిల్లీ పోలీసులు రూ.5000 జరిమానా విధించారు. అదీ రశీదు లేకుండా పైసలు వసూలు చేశారు. రశీదు లేకుండ జరిమానా వసూలు చేయడం లంచంతో సమానమని నెటిజన్లు మండిపడుతున్నారు.
తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.
ఢిల్లీ మెట్రోలో కొట్లాటలు, రీల్స్, పోల్ డ్యాన్సుల హంగామా తర్వాత తాజాగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
బెంగళూరులోని ఓ ఐస్ క్రీం దుకాణం వారు ఐస్ క్రీం స్కూప్లు ఫ్రీగా పంచి పెట్టారు. ఫ్రీ అనగానే ఊరికే ఇచ్చేయరు. అందుకోసం ఓ షరతు పెట్టారు. అదేంటో చదవండి.
లక్ష్మీపార్వతి భుజంపై గన్ పెట్టి..!
ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్లకు నో జాబ్స్
రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కవలలు జన్మించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అంతలో ఓ అడవి పిల్లి వారిలో ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పసిగుడ్డును నోట కరుచుకుని టెర్రస్పై నుంచి కిందకు పడేసింది.
కొందరిలో నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. సాధారణంగా చిన్న వయసులో ఉండే ఈ అలవాటు యుక్త వయసు రాగానే పోతుంది. అయినా ఈ అలవాటు వేధిస్తుంటే వైద్యులని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ ఎదురుగా ట్రాఫిక్ బూత్ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కోసం ఏర్పాటు చేసిన ఆ బూత్ ఇద్దరు యువకులకు బార్ లాగ మారింది. హాయిగా కూర్చుని ఫుల్గా మందు తాగి, బిర్యాని తిన్నారు. బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ఇలా మద్యం సేవించడంప�
జర్నీలో వెళ్తూ మన వెహికల్లో సంగీతం వినడానికి ఎంతో ఇష్టపడతాం. మనం వెళ్తున్నప్పుడు రోడ్డు సంగీతం ప్లే చేస్తే.. థ్రిల్లింగ్గా ఉంటుంది కదా.. ఆ మ్యూజికల్ రోడ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా?
కరోనా మహమ్మారి కారణంగా మాస్క్లు ఖచ్చితంగా ధరించడం అలవాటుగా చేసుకున్నాం. ఇప్పుడు చైనాలో ఫేస్కినిస్ మాస్క్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వాళ్లు వీటిని ఎందుకు వాడుతున్నారు?
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి అత్తాపూర్లో భారీ పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
డెలివరీ ఏజెంట్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
పశ్చిమ కనుమల్లో అత్యంత భయంకరమైనవిగా పరిగణించే 'కలవంతిన్ దుర్గ్' గురించి ఎప్పుడైనా విన్నారా? చూడటానికే భయాన్ని కలిగిస్తున్న ఈ ప్రదేశంలో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.