Home » Author »madhu
Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�
Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01�
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూ�
Panchayat Election Nomination Tensions : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. కానీ..అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోటీ చేస్తున్న వారిని, ఇతరులను కిడ్నాప్ లు చేయడం, బ
TDP supporter eranna Safe : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. ముఖానికి మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ
MLC Dorababu car : ఏపీలో పంచాయతీ ఎన్నికలు టెన్షన్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి 2021, జనవరి 31వ తేదీ ఆదివారం ఆఖరి రోజు కావడంతో..భారీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వచ్చారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. చిత్తూరు జిల్�
AP Panchayat first Phase : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిసింది. 3 వేల 249 పంచాయతీలు, 32, 504 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి రోజు 1,317 సర్పంచ్ అభ్యర్థులు, 2 వేల 200 వార్డు మె�
David Warner Aacharya : డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియన్ క్రికేటర్. క్రికెట్ తో తన ఆటను చూపించిన ఈ క్రీడాకారుడు..తనలో మరో కోణం ఉందని చూపిస్తున్నాడు. టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రధానంగా దక్షిణాది సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగ్స్ తో వీడియోలను స�
Burglar is found asleep inside pub : ఓ దొంగ పబ్ లో దొంగతనం చేయాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే..అక్కడకు చేరుకున్నాడు. క్యాష్ కౌంటర్లలో డబ్బు లేకపోవడంతో..మద్యం బాటిళ్లు చూసి ఆశ పడ్డాడు. ఫుల్ గా మందుకొట్టాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. బాటిళ్ల�
Sasikala’s car : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు వైద్యులు. మరలా కరోనా పరీక్ష నిర్వహించగా..నెగటివ్ రావడంతో…ఆసుపత్రి నుంచి 2021, జ�
Keeping Fruits With Traditional Method : పండ్లు, కూరగాయాలు, ఇతరత్రా తాజాగా ఉండాలంటే..ఎందులో పెడుతాం. ఫ్రిజ్ లో కదా. తాజాగా ఉండేందుకు తప్పనిసరిగా..ఫ్రిజ్ ను ఉపయోగిస్తుంటాం. వ్యాపారం చేసే వారు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే…ఓ ప్రాంత వాసులు మాత్రం…ఫ్రిజ్ �
Supermom cons : కొడుకులు తప్పులు చేస్తే..సరిదిద్దాల్సింది పోయి…ఆ తల్లి…కూడా తప్పు చేసింది. ప్రేమతో కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు సిద్ధ పడింది. న్యాయంగా తీరిస్తే..బాగుండేది..కానీ…ఆ తల్లి ఒక్కరిని కాదు..ఇద్దరిని కాదు..ఏకంగా 24 మందిని మోసం చేసి రూ.
Sourav Ganguly Discharged : ఛాతి నొప్పితో బాధ పడుతూ..కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బీసీసీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అందుకే ఇంటికి పంపించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే..కొన�
TMC rebels to Delhi : వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం కొనసాగుతోంది. మమత బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధిష్టానానికి చెందిన కీలక నేతలు పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. టీఎంసీ నేత
Indore MC official suspended : మానవత్వం ఉన్న వారిని ఈ వీడియో కదిలించివేస్తోంది. వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతంలో వదిలేశారు. నడిరోడ్డుపైనే దించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి స�
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార�
Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�
Demolition of Gandhi statue : అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ..బహుమానంగా ఇచ్చిన విగ్రహాన్ని కూల్చివేస్తారా ? అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇది హేయమైన చర్యగా అభివర్ణ
Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు,