Home » Author »madhu
siddhartha devender singh : కర్నాటక మాజీ సీఎం బంధువు సిద్ధార్థ దేవేందర్సింగ్ హత్య కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. అయితే ఆస్తి కోసమే చంపారా? ఆర్థిక లావాదేవీల్లో తేడాలొచ్చి చంపారా అనే దానిపై ఇంతవరకు పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. ఈ కేసులో మృతుడు సిద్ధార్
ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�
Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్ మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవ
Covid vaccine in AP : ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ మలివిడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఫ్రంట్లైన్ ఉద్యోగులకు మలివిడతలో టీకాలు వేస్తామన్నారు మంత్రి ఆళ్లనాని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్ ఫేజ
Central Budget 2021-22, Huge Allocation : బడ్జెట్లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపులు జరిపారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 సంవత్సరానికి పార్లమెంట్ లో సోమవారం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట�
Budget to focus on job creation, : మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేస్తూ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సినేషన్కు, రైల్వేల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేల ప్ర
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�
vehicle scrappage policy : మీ దగ్గరున్న వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే సంగతులు. తుక్కు కిందకు మార్చే పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా కాలం తీరిన వాహనాలను ఇక రోడ్ల మీదకు రావు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రె�
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
GST on mobile phones : కేంద్ర బడ్జెట్పై అన్ని రంగాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్ఫోన్ త�
FM Nirmala Sitharaman : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్రక�
Japanese work week : జపాన్లో నాలుగు రోజులు వర్కింగ్ డే పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటోంది అక్కడి ప్రభుత్వం. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్�
Donald Trump Nobel Prize : ఈసారి నోబెల్ శాంతి బహుమతి రేస్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆయనతోపాటు మరికొంత మంది పోటీలో ఉన్నారు. దీంతో నోబెల్ ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ట్రంప్తోపాటు…. రష్యా అసమ్మత
budget 2021 : గడిచిన 12 నెలలుగా కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి…ప్రజల ఆదాయం తగ్గింది… నిరుద్యోగం పెరిగింది..ఇక ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది…ఇలాంటి వాటికి నిర్మలమ్మ పద్దు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నందన్నది ఆసక్తిగా మారింది. కరోనాతో ఆదా�
Adilaxmi Mechanic in Telangana : తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మిని ఆదుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకొచ్చారు. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆదిలక్ష్మి మెకానిక్ దుకాణానికి అవసరమైన యంత్ర సామగ్రి అందిస్తానని తెలిపారు. అంతేకాదు.. ఆమె �
ap panchayat elections : ఉద్రిక్తతల నడుమ ఏపీలో తొలిదశకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయ్యింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చాలా ప్రాంతాల్లో రాత్రి వరకు నామినేషన్లను అధి�
Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్
sec nimmagadda : ఏపీ ఎన్నికల కమిషనర్ లేఖాస్త్రాలు, జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఎన్నికల కమిషన్ ఎదుట హాజరుకావాలని లేఖలో ఆదేశించారు. రెండు జిల్లాలకు కలెక్టర్లను సిఫారసు చేస్తూ సీఎస్కు మరో లేఖ రాశారు. అటు ప్రవీణ�
Central Budget 2021-22 : బడ్జెట్ వస్తోందంటే అందరి కళ్లూ అటే ఉంటాయి. ఏం పెరుగుతుంది… ఏం తగ్గుతుంది.. అనే లెక్కలేసుకుంటారు అందరూ. అయితే.. సగటు వేతన జీవి మాత్రం పన్ను రాయితీ ఉంటుందా… ఈసారి శ్లాబుల్లో ఏమైనా మార్పులుంటాయా… అన్నది మాత్రమే చూస్తాడు. మరి ఈసారి బ
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్