Home » Author »madhu
Johnson & Johnson vaccine : ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్..కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు తాజా ఫలితాల్లో వెల్లడ
import WhatsApp chats to Telegram : వాట్సాప్ కొత్త గోప్యతా విధానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతర మెసేజింగ్ యాప్లకు డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యూజర్స్ని ఆకట్టుకుని వాట్సాప్ తరహా అనుభూతిని అందించేందుక
ever igloo restaurant : జమ్ముకశ్మీర్లో గుల్మర్గ్లోని కొలహోయి స్కీ రిసార్ట్ నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. ఈ కేఫ్లో ఉన్న టేబుల్స్ కూడా మంచుతోనే చేసినవి కావడం విశేషం. చల్లని కేఫ్లో వేడివేడి ఆహార పదార్థాలను తిన
upcoming movies : కరోనా కారణంగా సైలెంటైపోయిన టాలీవుడ్.. మళ్లీ ఊపిరి పీల్చుకొని.. జూలు విదిల్చింది. నెలల గ్యాప్ తర్వాత థియేటర్లలో.. మళ్లీ రీసౌండ్ మొదలైంది. గతేడాది నెలల పాటు ఇంటికే పరిమితమైన సినిమా లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్.. ఈ ఏడాది మొత్తం థియేటర్లకు క్య
Rahul Gandhi Eats Mushroom Biriyani : ఒక వంటల చానల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు ని
Supreme Court Holds Bombay HC Judge’s Confirmation : ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్ పుష్ప గనేడివాలా. ఈమెకు పర్మినెంట్ స్టాటస్ ఇవ్వాలనే అంశంపై సుప్రీంకోర్టు పునరాలోచనల�
who justice pushpa virendra ganediwala : బాలిక శరీరాన్ని నేరుగా తాకలేదు..కదా..అది ఫోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కిందకు రాదు..అంటూ ఓ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తీర్పు ఇచ్చింది కూడా మహిళా న్యాయమూర్తే కావడం విశేషం. అసలు ఎవరు తీర్�
india first place covid vaccination : కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆయా దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తినా..జోరుగా పంపిణీ జరుగుతోంది. భారతదేశంలో కొద్దిగ�
education minister sabitha indra reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 01వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా..స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు తాళాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా…తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాఠశా
machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిట�
1 crore for Ram temple : అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు సైతం విరాళాలు ఇస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి విశ్వ హిందు పరిషత్ విరాళాలు సేకరిస్తోంది. తాజాగా..83 సంవత్సరాలున్న ఓ సాధువు రూ. క�
Haryana suspends mobile internet : రైతులు చేస్తున్న ఆందోళనలు పలు రంగాలపై ప్రభావం చూపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..గత రెండు నెలలుగా రైతులు పోరాటం, ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సంద�
railway stations temporarily closed : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా..ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఫిబ్రవరి 01 నుంచి 29, ఏప్రిల్ 01 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూతపడుతాయని తెల
panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జన�
deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ర్యాల�
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
Save graveyard In UP : తమ కళ్లెదుటే స్థలాలను కబ్జా చేస్తున్నా..కొంతమంది చూసిచూడటన్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది పోరాటానికి దిగుతారు. వారి బెదిరింపులకు వెనుకడగు వేస్తుంటారు. ఇలాగే..చనిపోయిన తర్వాత..పాతిపెట్టే…శ్మశాన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్�
Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం
Punjab and Haryana godowns : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి న�
double masking wearing : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మాస్క్పై మాస్క్ ధరించడం వల్ల ఈ వైరస్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్�