Home » Author »Narender Thiru
భారత దేశంలో జాతీయ పార్టీయే లేదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీ అని, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా సోమవారం మరణించింది. జపాన్లోని ఫ్యూకోకా ప్రాంతానికి చెందిన టనాకా వయస్సు 119 సంవత్సరాలు.
తప్పుడు సమాచారం అందించడంతోపాటు, దేశ భద్రతకు ముప్పు కలిగించే వార్తలు ప్రసారం చేస్తున్నాయనే కారణంతో 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్దికి పెను ముప్పుగా మారుతున్నాయని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.
ట్విట్టర్ను సొంతం చేసుకునేందుకు ఎలన్ మస్క్ గతంలో ఆ సంస్థకు 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.
టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి.
పాక్ డిగ్రీలతో భారత్లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి.
గతంలో టాప్ పొజిషన్కు కూడా చేరుకున్న వారెన్ బఫెట్, ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా గౌతమ్ అదానీ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు.
కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క.
పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో లాక్డౌన్ అమలవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
yadagiri gutta: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సోమవారం రానున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. కొత్తగా నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం
తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు.
భారతీయ విద్యార్థులకు చైనా వీసాలు మంజూరు చేయకపోవడానికి నిరసనగానే, భారత్.. చైనీయుల టూరిస్టు వీసాలు రద్దు చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
జమ్ము-కాశ్మీర్ అభివృద్దిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం కాశ్మీర్లో పర్యటించారు.