Home » Author »Narender Thiru
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది.
జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.
దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, తీవ్రవాదాన్ని అంతం చేసే పోరులో దేశం వెనుకుంజ వేయబోదన్నారు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్.
భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బిహార్లోని జగదీష్పూర్లో శనివారం ఒకేసారి 75,000 భారత జాతీయ జెండాలు ఎగరేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
పెళ్లి తంతు ముగిసిందో.. లేదో.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. ఈ ఘటన రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో గురువారం జరిగింది.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
ఇటీవల రాజస్తాన్లోని అళ్వార్ జిల్లా, రాజ్ఘర్లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్ఘర్లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్ట
వచ్చే నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనను విజయవంతం చేసే అంశంపై టీపీసీసీ సమావేశమైంది.
వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీకి పరీక్షాకాలంలాంటి ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్.
శ్రీరామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోసిన్ అనే వ్యక్తి ఎస్పీపై కాల్పులు జరిపాడు.
తాను టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు.
ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విదేశీ శక్తులు కుట్ర చేశాయని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.
డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది. ఇప్పటివరకు డిజిటల్గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.
ఇండియాలో పెరిగిపోతున్న ‘ఇస్లామోఫోబియా’పై మోదీతో చర్చించాలి అని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సూచించిన బ్రిటన్ ఎంపీకి ఘాటుగా రిప్లై ఇచ్చింది భారత్.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హైవే ఇండియాలో ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్లో ప్రధాని మోదీ దీని గురించి ప్రకటించారు.
జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao).
ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.