Home » Author »naveen
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత
కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినిక
చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో 330 అడుగుల ఎత్తున రెండంచులను కలిపే అద్దాల వంతెన. దాని మీద నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆ మజాయే వేరు కదా. ఆగండి.. ఆగండి.. మజా పక్కన పెడితే.. మన కర్మ కాలి ఆ అద్దాలు ఊడిపోయాయనుకోండి.. ఆ గ్యాప్ లో మీరు వేలాడుతున్నారను�
ఇవర్మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్మెక్టిన్ అనేది నోటి ద్వారా త
కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మహమ్మారి బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది.
అయితే మాస్కు విషయంలో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఎన్95 మాస్కులను ఉతకొచ్చా? అనేది ఒక సందేహం. ఎన్95 మాస్కు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? అనే సందేహం అందరిలోనూ ఉ�
కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భా
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరత. వెరసి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వారు కళ్లముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతం దేశం మొత
హిందువుల ఆధిపత్యం ఉన్న అయోధ్య గ్రామంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఓ ముస్లింను గ్రామ ప్రధాన్ గా ఎన్నుకున్నారు. రదౌలీ అసెంబ్లీ నియోజకవర్గం మావి బ్లాక్ లోని రజన్ పూర్ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. �
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తన టాక్ షో తో ఎంతో ఫేమస్ అయిన ఆయన... చివరగా కరోనా గురించే మాట్లాడారు. వైరస్ ఏమీ చేయదని అందరికీ భరోసానిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా చేయా
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసు�
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
గాడిద జాతి ప్రమాదంలో పడింది. చైనీయులు తమ సంప్రదాయ వైద్యం కోసం గాడిదలను చంపేస్తున్నారు. చైనీయులు గెలాటిన్ ఆధారిత సంప్రదాయ మెడిసిన్ తయారు చేస్తారు. దీని కోసం గాడిదలను చంపుతున్నారు. ప్రతి ఏటా 50 లక్షల గాడిదలను వధిస్తున్నారు. ఇది ఇలా
ఒకటి కాదు.. రెండు కాదు.. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం(మే 9,2021) ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్�
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇవాళ, రేపు.. తాత్కాలికంగా టీకా కార్యక్రమాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా గురించి డాక్టర్లు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంతమంది జనాలు మూఢనమ్మకాలతో, అంధ విశ్వాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచన చేయకుండా అపోహలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోన�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..
ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? ఛీ..ఛీ.. ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అనే సందేహం వచ్చింది కదూ. అవును.. ఈ సందేహం వచ్చింది సాక్షాత్తూ ప