Home » Author »naveen
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయ
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టారు. తెలంగాణలోనూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ల
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో కరోనా మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇక లెక్కలోకి రాని మరణాలు ఎన్నో. సెకండ్ వేవ్ లో కరోనా కొత్త వేరియెంట్లు చిన్నా, పెద్�
కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస�
కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరో
విశ్వరూపం చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పలు మినహాయింపులు ఇచ్చి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. లక్షద్వీప్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈరోజు(మే
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
తెలంగాణలో మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిచిపోయింది. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ని ఇవాళ, రేపు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో తెలం�
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఊహించని రీతిలో ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కుల
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అం�
విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం చేపల మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించారు. చేపల విక్రయానికి అనుమతి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు అధికార
కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునే సమయంలో �
కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను అడ్డంగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చికిత్స పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ట్రీట్ మెంట్ అయ్యాక ఆసుపత్రులు ఇచ్చే బిల్లు చూసి బాధితుల గుండె గుబేల్ మంటోంది. తాజాగా హైదర
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. టాస్క్ఫోర్స్