Home » Author »naveen
ఎక్కువ పని గంటలతో ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? గుండె జబ్బులు వస్తాయా? మరణం తప్పదా? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ వో అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సాధారణ పని గంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బు
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన�
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగానే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డ
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా చూస్తున్నారు. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉం
కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
కరోనా రోగుల చికిత్స కోసం వినియోగించే రెమ్ డెసివర్ ఔషధం గురించి ఎయిమ్స్ డాక్టర్లు కీలక సూచన చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు రెమ్డెసివర్ తీసుకోవద్దని వారు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం ‘మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోం ఐసోలేషన్’ అనే వ�
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏ�
హైదరాబాద్ నగరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దీప్తి తన టాలెంట్ తో సత్తా చాటారు. పేరు ప్రఖ్యాతలున్న సంస్థలో భారీ శాలరీతో జాబ్ సాధించారు. ఏకంగా ఏడాదికి రూ.2కోట్ల వేతనం అందుకోన్నారు.
బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? �
అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్�