Home » Author »naveen
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల
జల్సాల కోసమో, ఈజీ మనీ కోసమో, అవసరాల కోసమో.. చోరీలు, దొంగతనాలు, నేరాలు చేసే వారి గురించి విన్నాము, చూశాము. కానీ, వీడు అలాంటోడు కాదు. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. వీడు దొంగతనాలు చేస్తాడు. ఎందుకో తెలుసా.. కిక్కు కోసం. ఏంటి షాక్ అయ్యారా? కానీ నిజం. మ
Black Fungus : కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదన్నారు డీఎంఈ రమేష్ రెడ్డి. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుండటంపై వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ కొందరిలో మాత్రమే ఉంటుందని, వాటికి ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటివ
కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పేషెంట్ల కోసం జర్మన్ షెడ్ల నిర్మాణానికి టీటీడీ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 22 జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. �
కరోనా బారిన పడ్డ వారికి ఇదో హెచ్చరికి. విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే అంటున్నారు డాక్టర్లు.
అసోంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం(మే 12,2021) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్ సహాయ్ వెల్లడించారు. ఓ పర్వతంపై 14 ఏనుగులు, ఆ కొండకు దిగువభాగంలో మరో నాలు�
కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి మరింత ప్రాణాంతకంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులను కరోనా కాటేసింది. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోన
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
కరోనా కాలంలోనూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు అందిస్తున్నామని కొందరు, టీకా పేరుతో మరికొంతమంది.. ఇలా కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరి మోసాలకు చెక్ పెట్టేందుక
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా
కరోనా చికిత్సకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడ�
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు బరి తెగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా�
దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇం
కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు... కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటిక
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి మామూలుగా లేదు. సెకండ్ వేవ్ లో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వేగంగా వ్యాపిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విలయతాండవ�
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్