Home » Author »Naga Srinivasa Rao Poduri
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫాంహౌస్లో దాక్కున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం.
వైనాట్ బీసీ స్లోగన్తో కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతామని ముందుగా లీకులిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడించడంతో ఎమ్మెల్యే కూడా తాను రాజ్యసభ సభ్యుడిని అయిపోతున్నట్లు సంబరం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
గాయం నుంచి కోలుకుని 6 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు.
ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా అఫ్గానిస్తాన్కు ఓటమి తప్పలేదు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది.
కులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు.. అందుకే అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
అసలే ఓటమి భారంలో ఉన్న brsకి కవిత వ్యవహారం రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ సాగుతోంది.
జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్ని.
నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి హైకోర్టు లాయర్ వివరించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం. ఈ డిమాండ్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది.