Home » Author »Naga Srinivasa Rao Poduri
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవుతాడో, వెల్లంపల్లి అవుతాడో వేచి చూడాలన్నారు తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్(చిన్ని).
రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఈ సాంకేతికతలు, ఇన్నోవేషన్లు నేరుగా వారికి ప్రయోజనం కలిగేలా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడు. రంగాను ఏవిధంగా హత్య చేశారో బయటపెడతా.
ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని 2018 జనవరి 2న నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైనా సరే..
బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు.
Digvijay Singh: మోదీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని
ఎంపీ సీటు ఆఫర్ చేసినా.. బైబై జగన్ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దూరమవడానికి కారణమేంటి?
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం సూచించిన పలు ప్రతిపాదనల్లో ఆప్షన్ జీకి ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.
రథసప్తమి (సూర్య జయంతి వేడుకలు) సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై ఊరేగుతూ వేంకటేశ్వర స్వామివారు.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్ మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగులు కట్టుకొని ఉంటాడు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్కు లేదు.
కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదని, మారింది ప్లేస్ మాత్రమే.. తాను కాదని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.