Home » Author »Naga Srinivasa Rao Poduri
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిచ్చి వాగుడు వాగితే నాలుక చిరుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. పేదలను వంచించి సంపాదించిన డబ్బ�
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, 17 ఎంపీ స్థానాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని.. ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి అన్నారు.
బందరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సింబల్ మీద ఎందుకు పోటీ చేశావ్? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడని తెలిస్తే ఎందుకు వచ్చావ్? సిగ్గుండాలి కదా.. అన్ని తెలిసి రావడానికి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు.
జగన్ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.
స్పీకర్కు వైసీపీ రైబల్ ముగ్గురు ఎమ్మెల్యేల రాతపూర్వక వివరణ ఇచ్చారు.
నేను విమానాల్లో ప్రయాణిస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, బీఎమ్డబ్ల్యూలో ప్రయాణించడం వారికి కంటగింపుగా ఉంది.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక వికెట్ తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్తో విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు.
సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు సలహాయిచ్చారు. జనసేనకు చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇవ్వబోరని చెప్పారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సవరించింది.
ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం 500 కార్లతో ర్యాలీగా తరలివచ్చి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు.
నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు.
Gadala Srinivasa Rao: తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయ�
గోదావరి ఎక్స్ప్రెస్ అంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల వాసులకు రైలు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. అంతలా ప్రయాణికుల జీవితాల్లో భాగమైపోయిందీ ట్రైన్.
ద్రవిడ పేరు లేకుండా పార్టీని ఏర్పాటు చేస్తూ ఒకరకంగా విజయ్ సంచల నిర్ణయమే తీసుకున్నారు. మరి ద్రవిడ మార్గాన్ని ఎంచుకుంటారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.