Home » Author »Naga Srinivasa Rao Poduri
ఇద్దరం సహకరించుకోవడం వల్లే గెలిచాను. ఆ బోనస్ నా ఒక్కడికే కేశినేని నాని ఎందుకు ఇచ్చారు? మిగిలిన ఆరుగురిని కూడా ఎందుకు గెలిపించలేదు?
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. మల్కాజ్గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ అద్దంకి దయాకర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు.
పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలి. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళు చంద్రబాబును తిట్టినా తాట తీస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆ పార్టీకి నాయకులకు కూడా అర్థమయిందని అందుకే వేరే దారులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
కండక్టర్పై యువతి తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ.. నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు వద్దని వారించినా ఆమె వినలేదు.
కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను యధావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
నూతన పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు.
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.
టీమిండియా యువ బ్యాటర్ ముషీర్ ఖాన్.. అండర్-19 వన్డే ప్రపంచకప్లో రెండు సెంచరీలతో సత్తా చాటాడు.
43 ఏళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదోడువాదోడుగా నిలిచారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఒకవేళ జైలుకెళితే ఆయన భార్య కల్పనా సొరేన్ పగ్గాలు చేపట్టనున్నారని సమాచారం.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత తన మాట నెగ్గించుకున్నారు. కార్పొరేటర్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు.
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.
ప్రతిపక్ష ఇండియా కూటమిని పడదోసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా బిహార్లో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వర్ణించారు.
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 2024- 25కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది.
అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్..
సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి.. పార్టీని వీడడంతో ఆయన స్థానంలో అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు.