Home » Author »Mahesh T
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప
గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నగరంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింద�
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొ�
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనతో విమానానికి తీవ్రంగా నిప్పంటుకుని భారీ మంటలు ఎగి
వైసీపీ నేతల అరెస్టులపై కొల్లు రవీంద్ర ఏమన్నారంటే?
చంద్రబాబు చెప్పిన ఆ టెక్నాలజీ చూసి మోదీ షాక్ అయ్యారు: మంత్రి నారాయణ
అమరావతిలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్... 5వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్: మంత్రి నారాయణ
వైసీపీ పాలన వల్ల ఖజానా ఖాళీ అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తున్నారు: మంత్రి నారాయణ
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకమైన అప్డేట్
చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో తన విస్తృత పరిచయాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు
"కూటమికి దాదాపు 164 సీట్ల ఆదిక్యాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజలకు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది" - ధూళిపాళ్ల
కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై 10 టీవీ మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ - ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 టీవీ లో
చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడతానని చెప్పారు. తాను ఉన్నంతవరకు వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్త�
బాక్స్ ఆఫీస్ కి అసలు సిసలు కళ తీసుకొచ్చేది ఫెస్టివల్ సీజన్స్ అందుకే స్టార్ హీరోల సినిమాలన్నీ పండగలకే రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటాయి. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్లో బాక్స్ ఆఫీస్ ఫైట్ కనిపించేది దసరాలోనే ఈ ఏడాది దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్
హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడటంతో అసహనంగా ఉన్న ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్స్ ఇవే అంటూ పోస్టు లు వైరల్ అవుతు�
కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచాలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని తానే హత్య చేసినట్టు సోనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు అంగీకరించింది అని తెలుస్తోంది.