Home » Author »Mahesh T
మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ...
మాజీ మంత్రి రోజా, సినీ నటి మీనా, ఇంద్రజ తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయందర్శించుకున్నారు
ఇజ్రాయెల్, ఇరాన్ భీకర యుద్ధంలో తెరపైకి పాకిస్థాన్ పేరు
HMDA నిధుల దుర్వినియోగంపై ఏసీబీ ప్రశ్నలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 144 సెక్షన్
విజయవాడలో దారుణం. పెళ్లికాని అమ్మాయంటూ నమ్మించి, అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్న యువతితో వివాహం జరిపించారు. ఇది 5 రోజుల కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తేలడంతో వరుడు షాక్! పూర్తి వివరాలు తెలుసుకోండి.
అమెరికా ఎంతగా వారించినా వినే పరిస్థితిలో ప్రస్తుతం ఇజ్రాయిల్ కనిపించడం లేదు. మరోసారి తాము బాధితులుగా మిగలాలని అనుకోవడం లేదని, అవసరమైతే ఎంత దూరమైనా, ఎంతకాలమైనా, ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా ఆపేంతవరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ �
గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు పైలట్ సుమిత్ సబర్వాల్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్�
పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇది ఆరంభమేనని ఇజ్రాయెల్ అంటుండగా, వదిలేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎటు దారి తీస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిస్థితి ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్లు తాకట్టుకు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడ్లైన్లు విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇష్టం వచ్చినంత మొత్తంలో వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వీలు ఉండదు. ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్, సిల్వర్ తా�
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదాల్లో ప్రమాద భీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. విమాన ప్రమాదాల్లో భీమా పరిహారం అంతర్జా�
కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నూనె శ్రీధర్ వ్యవహారంలో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు.
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో, ఇప్పటికే ఈ ప్రాంతంలోని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర�
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడి�
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై మరొకరు తగ్గేదేలే అంటూ దాడులు చేసుకోవడంతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ నిప్పు రాజుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బలాబలాల్లో ఒకరికొకరు తీసిపోని విధ�
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ ప్రకటన
ఇరాన్ దేశంలో ఉన్న త్రివిధ దళాలతో పాటు కీలకమైన అణుస్థావరాలను సర్వనాశనం చేసేందుకు ఇజ్రాయిల్ బహుముఖ వ్యూహాన్ని రచించింది.
ఢిల్లీకి సమీపంలోని చర్కీ దాద్రి నగరంలో జరిగిన ప్లేన్ క్రాష్ చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంలో ఒకటి.
ఇరాన్, ఇజ్రాయెల్ వార్ తో చమురు ధరలకు రెక్కలు