Home » Author »Thota Vamshi Kumar
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్లో దూసుకుపోతుంది.
ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనికుమార్ ఐపీఎల్ లో అదిరిపోయే అరంగ్రేటం చేశాడు.
కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రోజు రోజుకు బంగారం ధర ఆకాశాన్ని అంటుటోంది. గోల్డ్ ధర వింటేనే సామాన్యుడి గుండె దడపుడుతోంది.
మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టే.. హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 157 గ్యాంగ్ను పరిచయం చేశారు.
ఐపీఎల్ 2025లో సీజన్లో రోహిత్ శర్మ తొలి సిక్స్ కొట్టిన వెంటనే..
టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు.
ఐపీఎల్ 2025లో విఫలం అవుతున్న వెంకటేష్ అయ్యర్ పై ఆ జట్టు అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు.
సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోయిన తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల విచారణవేగవంతం
ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో స్థానం లోపు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నను సీఎస్కే మేనేజ్మెంట్కు ఎదురవుతోంది.
చెన్నైతో మ్యాచ్లో వికెట్ తీసిన తరువాత హసరంగ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
చెన్నై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న రియాన్ పరాగ్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఆదివారం చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ మలైకా అరోరా.
బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 4 ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేశారు.