Home » Author »vamsi
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ UK , అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కంగారు పెట్టేస్తోండగానే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.
ఈ ఏడాది వన్డే క్రికెట్లో ఐరిష్ బ్యాట్స్మెన్లో అత్యధిక పరుగులు చేసి టాప్లో ఉన్నారు.
కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది.
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పనులకు వెళ్లే పెద్దవారి వరకు... కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు.
ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
ఒమిక్రాన్ రూపంలో కరోనా కష్టపెడుతూ ఉండగా.. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నానీకి థ్యాంక్స్ చెప్పారు.
ఇండియన్ రిచెస్ట్ లీగ్.. ఐపీఎల్ మెగా వేలం రెండు రోజుల పాటు ఫిబ్రవరి నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి "ఒమిక్రాన్" రూపంలో విజృంభిస్తోంది.
కెమెరా విషయంలో మరో ముందడుగు వేస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఆపిల్.
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నిక విషయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు నేడు విచారించింది.
దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.
రాంచీకి చెందిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లతో పాటుగా చేర్చబడింది.
Krishnam Raju as Paramahamsa from Radhe Shyam
ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా విడుదలకు సిద్ధం అవుతోంది.