Home » Author »vamsi
పంట వేసుకోవడం రైతు ఇష్టమని, మనం కేవలం సలహాలు మాత్రమే ఇస్తామని అన్నారు మంత్రి కొడాలి నాని.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం..
అసెంబ్లీలో వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.
రాబోయే ఐపీఎల్ సీజన్లో లక్నో, అహ్మదాబాద్ జట్లు కొత్తగా చేరుతున్నాయి.
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ.
అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.
పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్గా కలెక్షన్ కింగ్గా నిలుస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తూ 'ఆహా' ఒటీటీలో ప్రదర్శితం అవుతోన్న టాక్ షో 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే'.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే కొన్నిరోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇక మనకు సమయం లేదు మిత్రమా!
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రతిపాదన చేసింది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి ఆర్బీఐ అనుకూలంగా ఉందని సెంట్రల్ బోర్డ్కు వెల్లడించింది.
తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి అంత ప్రమాదం ఉండదు
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. శుక్రవారం(17 డిసెంబర్ 2021) దేశంలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ నగరంలో పబ్లకు వ్యతిరేకంగా ప్రజలు వాయిస్ వినిపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకుని తర్వాత అమరావతి రైతుల సభకు హాజరు కాబోతున్నారు
తిరుపతిలో అమరావతి రైతుల పాదయాత్రను రేపు ముగించనున్నారు. రేణిగుంట సమీపంలో 20 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జేఏసీ నేతలు.
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది.