Home » Author »venkaiahnaidu
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు �
కేరళకు చెందిన ఓ 24ఏళ్ళ ఆలయ ఉద్యోగి అనంతు విజయన్ తిరువొన్నం బంపర్ లాటరీ విజేతగా నిలిచి రూ. 12కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దీంతో ప్రస్తుతం కొచ్చి లోని ఓ ఆలయంలో ఉద్యోగం చేస్తున్న అనంతు విజయన్.. ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు., లాటరీలో గెలుపొంద�
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో కొత్తగా 75,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,
వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట�
వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. గోధుమ సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోకసభలో ప్రకట�
ధూమపానం మనుషులకే సాధ్యమా… మేము చేయలేమా అంటూ ఓ పీత స్టైల్ గా ఒక రేంజ్లో సిగరెట్ తాగుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీతకి సిగరెట్ తాగడం ఎవరు నేర్పించారో, ఎక్కడ చూసిందో కాని అచ్చం హీరోలా స్టైల్ కొడుతూ పొగత�
భారత నావికాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నావికాదళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు నియమితులయ్యారు. సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఆ ఇద్దరూ యుద్ధ విమానాల నిర్వహణలో సేవలందించనున్నారు. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొ
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధా�
పార్లమెంటు ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని మోడీ స్పష్టం చేశారు. ఇంతకు ముందున్న తరహాలోనే మార్కెట్లు కొనసాగుతాయని భరోసా �
కరోనా నేపథ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించమని మనుషులకు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒకరు కూడా పాటించడం లేదు. అయితే ఓ కుక్కపిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో నడిస్తే తనకి ఎక్కడ కరోనా వ�
పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కోరారు శిరోమణి అకాలీదళ్((SAD)అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్. రెండు వ్యవసాయ బిల్లులని పునఃపరిశీలనకు మళ్లీ పార్లమెంటుకు పంపాలని కోరారు. ర�
తన ఊరి కోసం ఏకంగా 30 ఏళ్లు శ్రమించి.. 3 కి.మీ. కాలువ తవ్వి.. చెరువును నింపిన బీహార్ రైతు లంగీ భుయాన్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. లంగీ భుయాన్ గొప్పతనంపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహింద్రా కూడా స్పందించారు. గ్రామం కోసం అయన ఎంతో కష్టపడ్డ�
దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్యకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలించట్లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే తెలిపా�
కరోనా వైరస్ ను అతి తక్కువ ఖర్చులో అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలిగే ‘ఫెలుడా’ టెస్ట్ను వాణిజ్యపరంగా వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)ఆమోదం లభించింది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎ�
మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్సభ ఆమోద
సాధారణంగా మనకు కీటకాలు అనగానే పంటపొలాలను నాశనం చేసే రక్కసి పురుగులే గుర్తొస్తాయి. వాస్తవానికి చాల కీటకాలు ప్రకృతిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి కూడా. అంతేకాకుండా పూల పరాగ రేణువులను ఓ మొక్క నుంచి మరో మొక్కకు మోసుకెళ్లి పంటసాగులో ఎ
ట్రంప్ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ టాక్, వుయ్ చాట్పై వేటు వేస్తూ.. ఇవాళ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్ లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వీలవదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్(DoC)తెలిపింది. అధ్యక్ష