Home » Author »venkaiahnaidu
కాకినాడ సెజ్ లో తమ కంపెనీకున్న 51శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి విక్రయిస్తున్నట్లు GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. దీనిపై ఇవాళ అధికారికంగా కంపెనీ ప్రకటన చేసింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల�
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ… తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. కొద్దిరోజులుగా
14 ఏళ్ల అన్న తన రెండేళ్ల తమ్ముడిని రైలు కిందకు తోయగా రైలు డ్రైవర్ అప్రమత్తత కారణంగా బాలుడు బ్రతికి బయటపడ్డాడు. బాలుడు క్షేమంగా బయటపడటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబా�
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టేసి.. చైనాలో అత్యంత సంపన్నుడిగా జాంగ్ షాన్షాన్ నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో.. తాజాగా షాన్షాన్ చేరారు. ఆసియా ఖండంలో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ త�
దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. కొవిడ్ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 80పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24గంటల్లో 86,508 కేసులు నమోదు కాగా… నమోదయిన కేసుల్లో 75శాతానికి పైగా 10రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనా�
ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగ�
పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఉత్తర్వులు జ�
ఈ ఏడాది నవంబర్- 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే అధికార పగ్గాలను శాంతియుతంగా బదిలీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం
కొంతకాలంగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతనెలలో తూర్పు లడఖ్ లోని ప్రధాన పర్వత ప్రాంతాలపై భారత సైన్యం ఆధిపత్యం సాధించడంతో ఆయా ప్రాంతాల్లో చైనా అదనపు బలగాలను మ
దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. మంత్రి వీఎస్ స�
చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపుతున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2024లో చంద్రునిపైకి వ్యోమగాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను సోమవారం నాసా వెల్లడించింది. ఆర్టెమిస్ మిషన్ ద్వార�
దేశీయంగా రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(ATGM)ను విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO). మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లోని ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్, స్కూల్(ఏసీసీఎస్)లోని కేకే రే
చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ తయారయ్యిందంటూ ఇటీవల సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద�
ఇటీవల భారత వాయుసేన (ఐఏఎఫ్) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ గా ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
2015 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ 58 దేశాల్లో పర్యటించారని కేంద్రం తెలిపింది. ఈ పర్యటనలకు రూ.517.18 కోట్లు ఖర్చు అయినట్లు రాజ్యసభకు వెల్లడించింది. మోదీ చేపట్టిన పర్యటనలు, వాటి ఫలితాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఈ మ�
బోర్డర్ లో పాకిస్థాన్ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్ డ్రోన్ను జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళా�
బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును ఘాటుగా విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల మరణాలు, రైతుల ఆత్మహత్యల గురించి కేంద్రం ఎటువంటి సమాచ