Home » Author »venkaiahnaidu
BJP Leader:తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్న బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. హజ్రాకు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింద�
Farm Bills protest; Rahul Gandhi tractor rallies కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ చట్టాలతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్ సహా
INS Viraat-Rs 100 cr, multiple clearances అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన INS విరాట్ యుద్ధనౌక ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. 1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన విరాట్ ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్ గ్ర�
ఉత్తరప్రదేశ్ హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెల�
47 woman advocates write to CJI దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డేను, �
Rahul Gandhi arrested on his way to UP ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్కు గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం మృతిచెందిన యువతిని అదే రోజు అర్థరాత్రి రహస్యంగా యూపీ పోలీసులు దహనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్�
3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్ సైనికులు జరిపిన షెల్లింగ్ లో మ�
First modified Boeing 777 aircraft రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం భారత్ చేరనుంది. ఎయిర్ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని అధ
Shahi Idgah-Krishna Janmasthan Dispute కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మథుర సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటిషన్దారులు నిర్ణయించారు. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గ�
hathras gang rape case ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ�
Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డ�
Moderna’s COVID-19 vaccine కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ మోడెర్నా వ్యాక్సిన్ ను తయారుచేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు వృద్ధుల్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా మోడెర్నా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు రా�
prelims 2020 exam సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అక్టోబర్ 4నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను నిర్వహించనుంది. సివిల్స్ ప్�
Lok Sabha Speaker:లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు.జస్థాన్ రాష్ట్రం కోటాలోని తన నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గత కొన్ని రో�
BrahMos Supersonic Missile 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అత్యంత శక్తిమంతమైన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. . జే -10 ప్రాజెక్ట్ కింద భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ). ఈ పరీక్షను విజయవ
India rejects-China’s position on Ladakh వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా వితండ వాదనను భారత్ ఖండించింది. లడఖ్ లోని పలు భూభాగాలు తమవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప్పందాలను సాక్ష్యాలుగా చూపుతూ చైనా విదేశాంగ చేసిన ప్రకటనను మంగళవారం(సెప్టెంబర్-29,2020) భారత్ తో
coronavirus in india- icmr survey కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR).మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే రిపోర్ట్ లోని కీలక విషయాలను వెల్లడించిన ICMR…. ఆగస్టు- 2020 నాటికీ దేశంలో ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒ
20-Year-Old Rape Case-Top Court Acquits Man 1999నాటి అత్యాచార కేసులో నిందితుడిని ఇవాళ(సెప్టెంబర్-29,2020)సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి… బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారని,. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాభేదాలు
Amnesty International-halts work in India అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది.దేశంలో తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ అప్రజ�
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెం�