Home » Author »venkaiahnaidu
ఉత్తర్ప్రదేశ్ లోని కాన్పుర్ లో ఇద్దరు బాలికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్ళిచేసేందుకు నిరాకరించగా…వారు పరారై, పెళ్లి చేసుకున్నారు. కాన్పుర్ కి చెందిన రతి తివారీ, నందిని గౌతమ్ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం ప�
తమిళనాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వర్గపోరు మొదలైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయమై సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య వివాదం రాజుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీకి �
వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్,గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.
మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ ట్వీట్ చేశారు. ఆర్టిక�
Brahmos, Akash and China: తూర్పు లడఖ్ సరిహద్దుల్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధమైంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున
అన్లాక్ 5. 0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ మంగళవారం విడుదల చేసే అవకాశముంది. అక్టోబర్-1 నుంచి అన్లాక్ ఐదో దశ ప్రారంభం కానుంది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అన్లాక్ 5. 0 గైడ్ లైన్స్ పై అందరూ దృష్టి సారిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి �
deepika padukone praising rahul gandhi:బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. .గతంలో ఓ ఇంటర్య్వూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోష
Donald Trump:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నేళ్లుగా ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది. గత రెండు దశాబ్ధాలకు చెందిన ట్రంప్ ఆదాయపన్ను వివరాలను పత్రిక సేకరించింది. గడిచిన
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఆదివారం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన�
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్జీడీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని…సె�
ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు. దీంతో పార్లమెంట్ వర
తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్…అత్యధికంగా దుబాయ్, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(IIT)మండి అధ్యయనంలో తేలింది. జనవరి-ఏప్రిల్ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్ట�
రైతుకు మార్కెట్ స్వేచ్ఛ, వ్యవసాయ రంగం బలోపేతం అంటూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్ష�
త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో పలువురు మంత్రులు ఒకటి కన్నా ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇది వారిపై అధిక భారం మోపుతుందని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎ�
మహిళల్లో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో భాగంగా ఫస్ట్ డివిజన్ లో ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్ప�
వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హర్ సిమ్రత్ రాజీనామా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కుదిపివేసిందని శిరోమణి అకా
చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు రెడీ చేసింది జిన్ పింగ్ ప్రభుత్వం. జిన్జియాంగ్ ప్రాంతంలోని మైనారిటీలైన ఉయ్ గర్ ముస్లింల అణిచివేతకు… చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓస
కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ కోరాడు . కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా..మీరు విన్నది నిజమే. సముద్రతీరంలో దక్షిణ కొరియా అధికారిని కాల్చిచంపడం పట్ల కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్ లోని అధ్యక్ష కార్యాలయం తెలిప�
ఉత్తరప్రదేశ్ లోని జైలు ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించాల్సిందేనని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ప్రకటించింది. బాడీ కెమెరాల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖకు రూ.80 లక్షల�