Home » Author »venkaiahnaidu
Home ministry modifies Covid-19 guidelines బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ… ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది కలగకుండా సెప్టెంబర్-30న జారీ చేసిన అన్ లాక్ నియమాలను గురువారం కేంద్ర హోం శాఖ సడలించింది. ఎన్న
Freedom of speech is one of the most abused freedoms in recent times ఇటీవల కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగానికి గురవుతున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్ ఆంక్షలను ఉల్
Air chief Bhadauria on IAF Day: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని IAF చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. ఇవాళ(అక్టోబర్-8,2020) భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్బేస�
Kolkata: Cops resort to lathicharge as BJP marches వెస్ట్ బంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆ�
Former CBI Director Ashwani Kumar Suicide సీబీఐ మాజీ డైరెక్టర్,మనిపూర్ అండ్ నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలోని తన నివాసంలో బుధవారం ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం
Railways to start 39 special trains కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకు�
Hathras case : attacked by family, says village head దేశవ్యాప్తంగా కలకలం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన ఆరోపించారు. బాలికను కలి�
India, Japan Sign Key Pact 5జీ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లలో సహకారానికి సంబంధించి భారత్, జపాన్ మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా టెలీకమ�
Would have thrown out China in less than 15 minutes… Rahul Gandhi చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు సరిహద్దు ఉద్ర�
8-Foot Long Python హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ లోని ఆటో మార్కెట్లో నిలిపి ఉన్న కారులో నుంచి 8 అడుగుల పొడవైన పైథాన్ను అటవీ శాఖ అధికారులు బుధవారం రక్షించారు. పైథాన్ను పట్టుకున్న అనంతరం అధికారులు దాన్ని జింకల పార్కులో వదిలేశారు. తన కారు వెనుక భాగంల�
NIRMALA SITARAMAN ON FARM BILLS కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న ఆమెకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, నూజివీడు సబ్ కలెక్టర్, ఇతర బీ�
74% Indians don’t bank on news channels for ‘real news’ దేశంలో నాలుగింట మూడొంతుల మంది న్యూస్ ఛానళ్లను వినోదాత్మకమైనవిగా భావిస్తున్నారని ఓ సర్వే తెలిపింది. దేశంలో ప్రస్తుతం న్యూస్ ఛానళ్లలో అసలు వార్తలకన్నా వినోదమే ఎక్కువగా ఉందని దాదాపు 74 శాతం మంది భావిస్తున్నట్లు ఐఏఎన్
Major Fire near Odisha Raj Bhavan ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6
US Elections 2020 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోతే… వచ్చేవారం అయనతో జరుగబోయే రెండో డిబేట్ లో తాను పాల్గొనబోనని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్ మంగళవారం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలకు అనుగ
‘Aatmanirbhar Bharat’ శాస్త్రీయ పరిశోధనల్లో యువత భాగం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్గా పిలిచే ‘వైభవ్ సదస్సు-2020’ను ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. ఈ సదస్సులో 55 దేశా
Hathras case: Delhi CM joins protest ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన�
Covid vaccine వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్లో సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్య
Committed to women safety: Yogi Adityanath ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్య అదేవిధంగా కేసులో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో తన �
Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింద
Modi On Trump Corona Positive Recovery ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ కు క�