Home » Author »venkaiahnaidu
బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఘోపుర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తె�
mlc kavita home quarantined సోమవారం విడుదలైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కరోనా పా�
AAP’S DOUBLE DIG ON CONGRESS,BIG కాంగ్రెస్,బీజేపీలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అవినీతి విషయంలో దొందూ దొందేనని ఆప్ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్న గతనెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టాల విషయమై కాంగ్రెస�
Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్తో మరోసారి నంబర్వన్ స్థానంలో నిలిచింది. ట్రాయ్(టెలికాం రెగ్�
China On Ladakh Union territory లడఖ్ ను కేంద్ర పాలితప్రాంతంగా చైనా గుర్తించదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ తెలిపారు. అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతంగా భారత్ ప్రకటించిందని తెలిపారు. భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం సరిహద్దుల్లో 44 కీలక�
Winter flu jab could protect against coronavirus చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్దిరోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిని, 4 డిగ్�
Hathras Victim’s Mother Taken To Crime Scene దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఇవాళ(అక్టోబర్-13,2020) సీబీఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి స్వగ్రామానికి చేరుకున్నసీబీఐ అధికారుల బృందం…డిప్యూటీ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీ
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. సాయిబాబ ఆలయాన
EDAPPADI PALANISWAMY: తమిళనాడు సీఎం యడప్పాడి పలనీస్వామి మాతృమూర్తి థవుసే అమ్మల్ (93) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యసమస్యలో బాధపడుతున్న స్వగృహంలోనే ట్రీట్మెంట్ పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం వెన్నుపూసలో సమ�
Pm Modi:తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రక వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మంగళవారం(అక్టోబర్-13,2020)ప్రధాని మోడీ తెలిపారు. రైతులు.. పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఈ నూతన చట్టాలు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం… రైతుల ఆదాయం �
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వివాదాలకు బాగా కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి,ఆ తర్వాత డ్రగ్స్ కేసుతో కూడా బాలీవుడ్ ప్రముఖులు మరోసారి సెంటర్ అయిపోయారు. డ్రగ్స్ వినియోగంలో బాలీవుడ్ ప్రముఖుల�
2020 Nobel Prize in Economics కీలకమైన ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా కైవసం చేసుకుంది. ఆర్ధికశాస్త్రం(Economics )లో ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు అమెరికన్లు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్ లకు ఈ ఏడాది ఆర్ధికశాస్
CBI puts Hathras case FIR on website దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు ఎఫ్ఐఆర్ను సీబీఐ తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అయితే,ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఉందని గ్రహించిన అధికారులు.. గంటల వ్యవధిలోనే దానిని వెబ్ సైట్ నుం�
SAJJALA SLAMS CHANDRABABU OVER AMARAVATI టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్ తీరు పట్ల తీవ్ర స�
NEET to be held again మరోసారి నీట్ పరీక్ష జరగనుంది. గత నెలలో కరోనా లేదా కంటైన్మెంట్ జోన్లలో ఉండటం వల్ల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ (National Eligibility cum Entrance Test)ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు మరో అవకా
HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఇటీవల �
special festival advance for government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. కరోనా దెబ్బతో మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు నిర్ణయించిన కేంద్రం… లీవ్ ట్రావెల్ కన్సీషన్ (LTC) క్యాష్ వోచర్,స్పెషల్ ఫెస్టివల్ �
Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని �
Mumbai’s Aarey Declared Forest మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని ఆరే ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్ అటవీ ప్రాంతంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మించాలని భావించిన వివాదస్పద కార్ షెడ్న
AC coaches for trains running at 130/160 kmph రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించిన మార్గాల్లో ఇకపై గంటకు 130 కి.మీ, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలోని స్లీపర్ కోచ్లు అన్నింటినీ ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వే నెట్ వర్క్ అ�