Home » Author »venkaiahnaidu
CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడ
Bengal Puja Pandals No-Entry Zones For Visitors దసరా ఉత్సవాలు చూడలంటే కోల్ కతా వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే ఏటా అక్కడా నవరాత్రి సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆంక్షల నడుమ దుర్గా ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బెంగాల్ లో అతిపెద�
TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ
Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితులు దారు
Vietnam: 90 People Killed As Floods ఆగ్నేయ ఏసియా దేశమైన వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ వైపు వరదలు,మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో వియత్నాం విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా కురుస్తున్నఅతి భారీ వర్షాలతో . క్వాంగ్ �
Chinese soldier apprehended in Ladakh లడఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�
ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్కామ్ కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక
Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసా�
No proof to back China’s claim of simultaneous Covid outbreak across nations కరోనా వ్యాప్తి విషయంలో ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వూహాన్ సిటిలో పుట్టలేదని.. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా �
Deadly car bomb attack in Afghanistan ఆఫ్గానిస్థాన్ లో కారు బాంబు పేలి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఘోర్ రాష్ట్ర రాజధాని ఫిరోజ్ కోహ్ లో ఆఫ్గాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 16 మంది మరణించగా…100మందికిపైగా గాయాలపాలయ్�
Iron Man Balloon Triggers Panic In UP హాలీవుడ్ సినిమాల్లో… ఫిక్షనల్ కామిక్ క్యారెక్టర్ ఐరన్ మేన్ మీకు తెలిసే ఉంటాడు. అలాంటి ఐరన్ మేన్ నోయిడా ప్రజలకు నిజంగానే కనిపించాడు. ఆకాశంలో ఎగురుతూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఐరన్ మేన్ చాలా వేగంగా అటూ ఇటూ కదులుతూ… గ
Kerala launched first water taxi service కేరళ రాష్ర్ట ప్రభుత్వం మొదటిసారిగా వాటర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఆదివారం(అక్టోబర్-18,2020)అలప్పుజ బ్యాక్ వాటర్స్లో ఈ వాటర్ టాక్సీలను రాష్ర్ట వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. కాటమరాన్ డీజ
Brahmos supersonic cruise missile భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్ INS చెన్నై యుద్ధ నౌక నుంచి ఆదివారం ఈ ప్రయోగం చ�
Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా �
Dawood Ibrahim’s 7 Maharashtra properties భారత్ తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(SAFEMA) కిం�
night trial of nuclear-capable Prithvi-2 missile దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 మిసైల్ నైట్ ట్రయిల్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) భారత్ విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణిని రాత్రి వేళ ప్రయోగంలో భాగంగా ఒడిశా తీరంలో బాలసోర్ దగ్గర్లోన
where modi invested his personal wealth గతేడాదితో పోల్చుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. జూన్-30,2020 నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు మోడీ సంపాదన పెరిగింది. 2019లో మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇ
Chirag Paswan solo fight in bihar elections మరో 10రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. బీహార్లో అంతో ఇంతో ఆదరణ ఉన్న
VEDIC AGRICULTURE FOR RESURGENT INDIA హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(VIHE) 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతిష్టిత వ్యక్తులతో వెబినార్లు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు రిసర్జంట్ ఇండియా పేరుతో
SECOND BATCH RAFEL JETS ఈ ఏడాది జులైలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్-10న ఈ ఐదు యుద్ధ విమానాలు అధికారికంగా వాయుసేనలో చేరాయి. మొదటి విడతలో చేరుకున్న 5 రఫెల్ విమానాల్లో…రెండు సీట్లు కలిగ�