Home » Author »venkaiahnaidu
cop suspended for keeping beard without permission గడ్డం చేసుకోనందుకు ఓ సబ్ ఇన్స్ పెక్టర్(SI)ని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా గడ్డం పెంచుకోవటం ద్వారా డ్రస్ కోస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భాగ్ పేట జిల్లాలో�
Twitter Settings Showing Leh In China ట్విట్టర్ సెట్టింగ్స్లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయుల�
OCI, PIO card holders to travel to India కరోనా నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిసేధం విధించిన భారత్…ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు సడిలిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే కొన్�
India releases Chinese soldier రెండు రోజుల క్రితం అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని బుధవారం(అక్టోబర్-21,2020)భారత సైన్యం… పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి అప్పగించింది. ప్రోటోకాల్స్ అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ దగ్గర చైనా సైన్యా�
President’s Rule to be imposed in West Bengal మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయం ఇప్పుడే వేడెక్కింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ…చిత్తు చిత్తుగా బీజేపీని ఓడించి తన సత్తా చూపించాలని మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తమ అ
‘Lost’ River That Ran Through Thar Desert 172,000 Years Ago Found లక్షా డెభ్బై రెండు వేల(172,000) సంవత్సరాల క్రితం రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్
Government Working On Next Stimulus Package కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్థికమంత్విత్వశాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, కరోనా వైరస్, లాక్�
PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు ప్రధాని మోడీ. విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలను ఎప్పటికీ గుర�
Bonus For Central Employees కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019-2020ఏడాదికి గాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు.. ప్రొడక్టివిట్ లింక్డ్ బోనస్(PLB),నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్రకేబినెట్ ఆమోదం త�
Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �
Bihar: 153 crorepatis in first phase poll fray మరో వారం రోజుల్లో బీహార్ లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. విమర్శలు,ప్రతి విమర్శలతో ఇప్పటికే బీహార్ లో రాజకీయం వేడెక్కింది. పరస్పర ఆరోపణలతో ప్రచారంలో మునిగిపోయాయి పొలిటికల్ పార్టీలు. అయితే, ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్
Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్ ప్ర
PM MODI ON CORONA VACCINE SUPPLY భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి
farm laws: వ్యవసాయంలో సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం ఇటీవల మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు,విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో అయ
Robot Pulling A Rickshaw ఓ రోబో.. ప్యాసింజర్ రిక్షాను లాగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..అమెరికన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్ ఆడమ్ సవేజ్..రోబో డాగ్ మూడు చక్రాల ప్యాసింజర్ రిక్షాను లాగడాన్ని టెస్ట్ చేశారు. ఈ వీడియ
Phone Hacked, Asleep When Obscene Clip Sent: Goa Deputy CM గోవా డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి ఆయన సభ్యుడిగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లలోకి ఫోర్న్ వీడియోలు రావడం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం చంద్రకాంత్ బాబు కవేల్కర్ ఫోన్ నుంచి సోమవారం తెల్లవారుజామున సోషల్ యాక్టివిస్టుల వాట్సాప్ గ్రూప్
Modi To Address Nation At 6 pm భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఓ ఆశక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ(అక్టోబర్-20,2020)సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలకు ఓ సందేశం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. , ఏ విషయం మీద మాట్లాడతారన్నది మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే, మోడీ చేసిన ఒక్క లైన్ ట్వీట్
Atchannaidu appointed AP TDP president ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి,టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వె�
“How To Destroy An Economy”: Rahul Gandhi మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. కేంద్రం అసమర్థత వల్ల కరోనా మర
Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవ