Home » Author »venkaiahnaidu
Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం �
MODI Has Decided When There Will Be War With China, Pak చైనా, పాక్లతో ఎప్పుడు యుద్ధం చేయాలనే దానిపై ప్రధాని మోడీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారట. ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న సమయంలో యుద్ధం ఎప్పుడు చేయాలో మోడీ డేట్ ఫిక్స్ చేశారం�
4 Of Family Mortgaged Delhi Metro Land బ్యాంకు లోను కోసం ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్థలాన్నే తాకట్టు పెట్టారు. మెట్రో స్థలం ఒక్కటే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న భూములను ఎంచుకొని, నకిలీ పట్టాలు సృష్టించి, వాటినే మళ్లీ మళ్లీ తాకట్�
Joe Biden on Trump’s ‘filthy air in India’ comment నవంబర్-3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా… రెండు రోజుల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య నాష్ విల్లేలో రెండవ(ఇదే చివరిది) ప్రెసిడెన్షియల్ డిబెట్ జరి�
Second Boeing 777 for PM, President to land today రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన రెండో ప్రత్యేక బోయింగ్ 777 రెండో విమానం భారత్ చేరింది. ఎయిర్ ఇండియా వన్గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ�
Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్
Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �
Mother Durga annihilated Asura ‘Xi Jinping’ చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు బెంగాల్ వాసులు. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా
52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం
Lalu Coming Out on Bail on November 9, Nitish’s Farewell Next Day అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. నాయకుల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అధికార,విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా హిసువాలో నిర�
Taliban attacks military base in Afghanistan ఆఫ్ఘనిస్థాన్ లో ఫరాహ్ సిటీలోని మిలటరీ బేస్ పై తాలిబన్లు దాడి చేశారు. శుక్రవారం సైనిక స్థావరంపై తాలిబన్లు చేసిన దాడిలో 20మంది ఆఫ్గాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లను తాలిబన్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. శుక
Coronavirus patient’s lungs found ‘hard as a leather ball’ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కరోనాతో మరణించిన 62ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్ బాల్ మాదరిగా స్ట్రాంగ్గా మారినట్లు శవపరీక్షల�
Look At India, It’s Filthy: Trump భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోడీని మంచి స్నేహితుడిగా చెప్పుకునే ట్రంప్..భారత్ను మురికి దేశంగా అభివర్ణించారు. భారత్ లో స్వచ్ఛమైన గాలి లేదని..మురికి గ�
Amazon To Skip Parliament Committee వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019కి సంబంధించి నియమించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అమెజాన్ నిరాకరించింది. అక్టోబర్ 28వ తేదీన ఆ సమావేశం జరగాల్సి ఉన్నది. అమెజాన్ నిర్ణయం ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనన�
Maha govt withdraws general consent clause for CBI కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సాధారణ సమ్మతి(general consent)ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో ఏదైనా కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ అనుమతిని సీబీఐ
Modi govt has set aside ₹50,000 crore for vaccination కరోనా వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్ రెడీ అవగానే దాన్ని ప్రజలకు అందించేందుకు సిద్థంగా ఉన్నట్లు రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ న�
Adani Group to officially take over 3 airports ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి అక్టోబర్-31న మంగళూరు ఎయిర్ పోర్ట్, నవంబర్-2న లక్నో ఎయిర్ పోర్ట్, నవంబర్-11న అహ్మదాబ్ ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని గురువారం(అక్టోబర్-22,2020)అదానీ గ్రూప్ తెలిపింది. ఆ మూడు ఎయిర్ పోర్ట్ లలో… ఆపర�
Bihar Deputy CM tests Corona positive బీహార్ డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని తెలిపారు. మెరుగైన చికిత్సకోసం ప�
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు…నేపాల్