Home » Author »venkaiahnaidu
Vote for the hand, vote for Cong…’: BJP’s Jyotiraditya Scindia మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో జోతిరాదిత్య సింథియా జోతిరాదిత్య సింథియా. శనివారం దర్భాలో బీజేపీ అభ్యర్థి తరపున ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సింధియా… హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్
Twitter Deletes Ex-Malaysian PM’s Tweet For Glorifying Attack In France ఫ్రాన్స్ లోని నీస్ నగరంలోని ఓ చర్చి వద్ద గురువారం అల్లాహ్ అక్బర్ అని బిగ్గరగా అరుస్తూ ఓ ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ఉగ్రవాద చర్యేనని ఫ్రాన్స్ ప్రక
Indian Army launches secure messaging app SAI for jawans ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గురువారం(అక్టోబర్-30,2020) భారత ఆర్మీ.. ఓ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసింది. “సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్నెట్(SAI)”పేరుతో ప్రత్యేకంగా సైనికుల కోసం అభివృద్ధి చేసిన అప్లికేష్ ను ఆర్మీ విడుదల చేసిం
Kamal Nath No Longer “Star Campaigner” వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కమల్ నాథ్ ని స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్ల�
Isro’s Antrix to pay $1.2 bn to Devas 2005 నాటి శాటిలైట్ ఒప్పందం రద్దుకి సంబంధించి బెంగుళూరుకు చెందిన స్టార్టప్.. దేవాస్ మల్టీమీడియాకు 1.2బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొర�
target hit by Anti-Ship missile (AShM) fired by Indian Navy యాంటీ షిప్ మిసైల్(AShM)ను భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. శుక్రవారం బంగాళాఖాతంలో INS కోరా మీద నుంచి ఈ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత దూరంలో ఉన్న టార్గెట్ను కూడా ఈ మిసైల్ కచ్చితంగా ఛేదించింది. టార్గెట్ను �
Nitish Kumar On Tejashwi Yadav’s 10 Lakh Jobs Promise బీహార్ సీఎం నితీశ్కుమార్..ఎన్నికల ప్రచారంలో మరోసారి సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని
modi inaugurates ‘Arogya Van’ in Kevadia గుజరాత్లోని నర్మదా జిల్లాలో ఔషధ మొక్కల వనమైన ‘ఆరోగ్య వన్’ను ప్రధాని ప్రారంభించారు. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కలు, మూలికల వనాన్ని శుక్రవారం(అక్టోబర్-30,2020) ప్రారంభించిన అనంతరం ఓ బ�
Did Pakistan MPs chant ‘Modi, Modi’ inside Parliament పాకిస్తాన్ పార్లమెంటులో గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్మోగిందంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గురువారం పాక్ పార్లమెంట్ లో మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతున్న సమయంలో
2020 U.S. Presidential election to be most expensive in history, అమెరికాలో ఈ ఏడాది జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత డబ్బును అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల ఖర్చు 14 బిలియన్ డాలర్లు(రూ.లక్ష కోట
India Stands With France In Fight Against Terrorism ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోడీ సృష్టం చేశారు. ఫ్రాన్స్ లోని నీస్ సిటీలో ఇవాళ జరిగిన ఉగ్రదాడితో సహా ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ పేర్కొన్�
Trump admin proposes to scrap lottery system to select H-1B భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కాక్ బిగ్ షాక్ ఇచ్చింది. మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడనున్న నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్ర�
Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల న�
Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ ట�
Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్ప�
3 killed in attack at a church in Nice, ‘terror attack’ suspected ఫ్రాన్స్లోని నీస్ సిటీలో నాట్రేడేమ్ చర్చి సమీపంలో గురువారం(అక్టోబర్-29,2020)కత్తితో ఓ దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కత్తితో ఆగంతకుడు ఓ మహిళ తలను దారుణంగా నరికేశాడని అధికారులు తెలిపారు. “అ�
Centre’s new law to tackle air pollution ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లో వాయుకాలుష్యాన్ని నియంత్రిచేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇవాళ కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్ సీఆర్ పేరుతో దాన్న�
Keshubhai Patel Dies at 92 బీజేపీ సీనియర్ నేత,గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్(92) కన్నుమూశారు. గుండెపోటుతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కేశూభాయ్ని ఇవాళ ఉదయం ఆయన కుటుంబసభ్యులు అహ్మదాబాద్లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే,ఆయనను కోలుకునేలా చేసే�
The first-ever ‘seaplane services in Gujarat’ దేశంలోనే మొదటిసారిగా గుజరాత్ లో సీప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుండి నర్మదా జిల్లాలోని కెవాడియా కాలనీలో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)వరకు సీప�
Smriti Irani tests positive for coronavirus కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బుధవారం(అక్టోబర్-28,2020)ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను దగ్గరిగా కలిసినవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా,బీహార్ అసెంబ్లీ ఎన్�