Home » Author »venkaiahnaidu
Polling ends for first phase బీహార్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ మొదటి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య ఇవాళ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Tejashwi on Munger incident బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ముంగేర్ ఫైరింగ్ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముంగెర్ లో పోలీసులు జరిపిన కాల్పులను తాము ఖండిస్తున్నామన్నారు. కాగా, ముంగేర్ లో సోమవారం రాత్రి 11:30
Delhi University vice chancellor Yogesh Tyagi suspended by President ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. తనకున్న అధికారాలను ఉపయోగించి యోగేష్ త్యాగిని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి..తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంద�
Did PM Modi have tea with you all? బిహార్ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్�
Farmers’ nationwide road blockade on Nov 5 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నవంబర్-5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు అనేక రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి.
India Extends Suspension Of Scheduled International Flights కరోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అంతర్జాతీ
Facebook India Policy Head Quits భారత్లో ఫేస్బుక్ పక్షపాత ధోరణితో పనిచేస్తోందని,హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్ చేసేందుకు అనుమతిస్తోందనే ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పు �
Govt paves way for all Indians to buy land in Jammu and Kashmir కేంద్రపాలితప్రాంతం జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు మార్గం స�
Centre extends Unlock-5 guidelines కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సడలిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ లాక్ 5.0 దశ అక్టోబర్-31న ముగియనున్న నేపథ్యంలో ఈసారి నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తుం�
US stands with India, says Mike Pompeo భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. ఇవాళ(అక్టోబర్-27,2020) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత్- అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బ
Chhota Shakeel, Tiger Memon among 18 ‘designated terrorists’ under UAPA టెర్రరిజంపై కేంద్ర ప్రభుత్వ పోరాటం కొనసాగూతూనే ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల రక్షణ చట్టం(UPPA) 1967 కింద కొత్తగా 18 మందిని ఉగ్రవాదులుగా ఇవాళ(అక్టోబర్-27,2020)కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్రహోంశాఖ విడుదల
Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �
UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను లండన్ కోర్టు తిరస్కరించడం ఇది ఏడోసారి. గతంలో ఐదు సార్లు బెయిల్ కోసం దరఖా
Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చ�
Stubble burning: Supreme Court Agrees To Request After Centre Assures Law పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిపరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం న�
Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ సోమవారం(అక్టోబర్-26,2020) మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరు�
Tejashwi Yadav’s “Onion Garland” For BJP In Last Mile Of Bihar Campaign బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఉల్లి ధరలు విషయంలో మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు.
Former Union minister gets 3-yrs imprisonment in coal scam బొగ్గు కుంభకోణం (Coal block scam) కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ(అక్టోబర్-26,2020) శిక్షలు ఖరారు చేసింది. మాజీ కేంద్రమంత్రి ‘దిలీప్ రే’ తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ
Nitish Kumar will be behind bars if LJP voted to power బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) అధికారంలోకి వస్తే… సీఎం నితీశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆదివారం బక్సర్లోని దుమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరాగ్ పాశ్
RBI Governor tests positive for COVID-19 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ శక్తికాంతదాస్ కి కరోనా వైరస్ సోకింది. శక్తికాంత్ దాస్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనలో రోగ లక్ష�