Home » Author »venkaiahnaidu
ఉసేన్ బోల్ట్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పరుగుపోటీలో ఉసేన్ బోల్డ్ ను ఎవ్వరూ అధిగమించలేరన్న విషయం తెలిసిందే. ఉసేన్ బోల్డ్ ను దాటి పరుగెత్తాలంటే ఎవ్వరికైనా అంత ఈజీ కాదు. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్ ని మనోడొకరు వెనక్కి నెట్టేశాడు. �
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ముఖ్యనాయకుడు జ్యతిరాథిత్య సింధియా సీఎం కమల్ నాథ్ పై తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యాడు. గెస్ట్ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా తానే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని సీఎం కమల
తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(51). మొన్నటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం మూడోసారి ఢిల్లీ సీఎంగా ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వ�
నిర్భయ గ్యాంగ్ రేప్,మర్డర్ కేసులోని నలుగురు దోషులను విడివిడిగా ఉరితీసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-14,2020) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆ�
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు �
ఫిబ్రవరి-24,2020న అగ్రరాజ్యం అధ్యక్షుడు సతీసమేతంగా ఢిల్లీలో అడుగుపెట్టనున్నాడు. రెండు రోజులపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతలో పర్యటించనున్నారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్ట మొదటి భారత పర్యటన. సెనేట్లో తనకు వ్యతిరేకంగా ప్�
బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. గతేడాది జులై నుంచి ట్రెజరరీ చీఫ్ గా పనిచేస్తున్న 39ఏళ్ల రిషి సునక్ ను ఆర్థికశాఖమంత్రిగా నియమించారు ప్రధాని బోరిస్ జాన్సన్. నార్త్ యార్క్షైర్ల
టీడీపీ అధినేత వ్యూహం మార్చారు. 1980,90ల్లో నాటి రాజకీయ పరిస్థితులకు,నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసి అధికారంలోకి రావాలంటే కొత్త వ్యూహాలు అవసరమని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం ప�
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్యాసింజర్లకు కరోనా వైరస్ ఉందని తేలినట్లు వస్తున్న వార్తలను కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఖండించింది. నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(NSCBI)లో కరోనా పాజిటివ్ కే�
ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�
ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ లిస్ట్ లో 64.2
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిరోజాబాద్కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్మాన్ ఉపాధ్య�
రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది
ఢిల్లీ కేబినెట్ లో కొత్త ఫేస్ లు ఉండవని తెలుస్తోంది. మొదటి టర్మ్ లో మంత్రులుగా ఉన్నవారినే మరోసారి కొనసాగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఢిల్లీ కేబినెట్ లో రెండు కొత్త ముఖాలు(రాఘవ్ చద�
చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే చైనాలో 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు చైనాలో 1100మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్�
ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర�
ఢిల్లీలో ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 5మృతదేహాలను బుధవారం(ఫిబ్రవరి-12,2020) పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఓ జంట తమ ముగ్గురుపిల్లలను చంపి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నార్త్ ఈస్ట్
ఢిల్లీ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం మొదలైంది. దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లో చావుదెబ్బ తినింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్ర�