Home » Author »venkaiahnaidu
ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానని కేజ్ర
ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.&nbs
ఎకానీమీ ఇబ్బందుల్లో లేదని, 5బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ వెళ్తున్నట్లు దేశంలో గ్రీన్ షూట్స్(ఆర్థికవ్యవస్థ వృద్ధి సంకేతాలు)కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఎకానమీ మెరుగుదల కోసం ఎన్డీయే సర్�
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయ�
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్
కాంగ్రెస్ లీడర్ హార్థిక్ పటేల్ మిస్ అయ్యాడు. జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యా�
ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం �
జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ లో నౌకలో 160మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ నౌకలో ఉన్నందున ఆ నౌకను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�
డొనాల్డ్ చంపాలని ఫ్లాన్ చేసిన ఓ యువకుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ బయట ఓ కత్తి పట్టుకుని నిలబడి.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను చంపడానికొచ్చానంటూ బ్రాడెన్టంన్ కు చెందిన జ
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 908మంది ప్రాణాలు కోల్పోయినట్లు,41,171మందికి పాజిటివ్ అని తేలి హాస్పిటల్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చైనాలో
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ
కొత్త 1రూపాయి నోట్లు తర్వలో చలామణిలోకి రానున్నాయి. అయితే మిగిలిన కరెన్సీ నోట్లలా కాకుండా ఈ కొత్త 1 రూపాయి నోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖనే ముద్రిస్తుందట. సాధారణంగా అన్ని కరెన్సీ నోట్లను ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తు�
రాష్ట్రవాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి-10,2020) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇందుకు షరుతులు వర్తిస్తాయి అంటోంది మమతా. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో మమతా బెన�
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు పెద్దగా ఏటీఎంలలో కనిపించడం లేదు. అసలు త్వరలో ఈ 2వేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నల్లధనం అరికట్టే పేరుతో 2016లో మోడీ సర్కార్ పాత 500,1000రూపాయల నోట్ల�
ఒకే కాన్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఫిబ్రవరి-8,2020న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ అరుదైన సంఘటన జరిగింది. గైనకాలజీ,నియోనటాలజీ డిపార్ట్మెంట్స్ హెడ్ ల నేతృత్వంలో డాక్టర్
ప్లాస్టిక్ పొల్యూషన్ సమస్యను మరియు వన్యప్రాణుల సంఖ్యను హైలైట్ చేసే మరొక ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో క్లిక్ చేసిన ఓ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ సన్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ శ�
థాయ్లాండ్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్లాండ్లోని కోరట్ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. తుప
హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మ�