Home » Author »venkaiahnaidu
ఫిన్లాండ్లోని మహిళల సారథ్యంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తల్లులకు మాత్రమే ఇచ్చే పేరెంటల్ లీవ్(తల్లిదండ్రుల సెలవు)ను ఇకపై తండ్రులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పేరెంట్స్ అందరికీ ఇకపై పేరెంటల్ లీవ్ ఇవ్వ�
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడంతో రోజురోజుకీ ప్రాణాలు కోల్పోతున్న వారి
రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే చాణుక్యుడే. ఆయన గట్టిగా ఏదైనా రా�
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లో
ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది ఏ వ్యక్తి�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి ప్రచారంలో మరో రకమైన సపోర్ట్ వస్తుందట. అయితే ఆయనకు వస్తున్న ఆ మరో రకమైన మద్దతు ఓట్లను తెచ్చిపెడుతుందో లేదో తెలియదు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి ప్రచారంలో పాల్గొంటే చాలు
ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జ
గతేడాది జనవరిలో చంద్రుడి వెనుకవైపున చైనా రోబోట్ దిగిన విషయం తెలిసిందే. చంద్రుడి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చాంగే-e4 చరిత్ర సృష్టించింది. ఇందులో ల్యాండర్, రోవర్ ఉన్నాయి. భూమికి శాశ్వతంగా దూరంగా ఉన్న చంద్రుని వెనుక వైపు అడుగుపెట్టిన మొదట�
వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన 17ఏళ్ల పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ వరుసగా రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయింది. వాతావరణ మార్పులపై ఎలాంట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచితంగా విమాన
ఆయనో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరానికి కోట్లలో జీతం. అయినా చిల్లర అలవాట్లు మానుకోలేకపోయాడు. కక్కుర్తి బుద్ధి ఆయన కొంప ముంచింది. చివరకి బంగారం లాంటి ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగందంటే? యూరప్లో
షహీన్బాగ్ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని
నిత్యజీవితంలో గూగుల్ మ్యాప్స్ అనేది ఓ అవసరమైనదిగా మారిపోయింది. ఎక్కిడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు లేదా వెళ్లాలనుకున్నప్పుడు చాలా మంది గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని అది చూపించిన డైరక్షన్ లో వెళితే మనం వెళ్లాలనుకున్న ప్లేస్ కు సులభం
చైనాలో మొదలై ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా 16 వారాల్లో సమర్థమైన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది నాలుగు నెలల పాటు జరిగే క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. కోయలేషన్ ఫర్ ఎపిడిమిక్ �
ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హిందూయిజంను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. హిందూయిజాన్ని ఓ మతంగా కాకుండా ధర్మంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఇండోనేషియా కూడా హిందూ కార్యక్రమాల పట�
దేశద్రోహం కేసులో బీదర్లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారం�
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి ప్రపంచదేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. గడిచిన నాలుగురోజుల్లోనే చైనాలో 350మందికి పై�