Home » Author »venkaiahnaidu
గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒంటరిగా షాపింగ్ కు వెళ్లాలంటే మీకు బోర్ కొడుతుందా? పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే బాగుంటుంది అని చాలాసార్లు అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. 10 రూపాయలు చెల్లిస్తే చాలు..షాపింగ్ మాల్ లోనే మీకోసం గర్ల్ ఫ్రెండ్ లు రెడీగా ఉంట�
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�
శనివారం(ఫిబ్రవరి-1,2020)దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో ఏ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయిందని, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్తో తెలిసిపోయింద
నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �
యూరప్ దేశాల్లో పర్యటనకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొంచెం పెంచుకోవాల్సిందే. ఇకపై యూరప్ పర్యటన కొంచెం ఖరీదు కానుంది. అదే సమయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయ గడువు కూడా పెరిగింది. అసలు ఇంతకీ షెంగ్జన్ వీసాలో ఏం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి-2,2020)కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఇవాళ ఢిల్లీలో మేనిఫెస్టోని విడుదల చేశారు. మ�
చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న మన దేశీయులను శనివారం, ఆదివార�
సమాజంలో యదార్థ సంఘటనలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి వాస్తవిక ఘటనల ఆధారాంగా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచ
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో చేసిన బడ్జెట్ ప్రసంగం..పెట్టుబడిదారు సెంటిమెంట్ ను నిలబెట్టడంలో పెయిల్ అయింది. పెట్టుబడిదారుల మనోభావాలను ఎత్తివేయడంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటనలు విఫలమయ్యాయి. సెన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గుదల. తగ్గింపులు మరియు మిన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయా�
47ఏళ్ల యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశం నుంచి ఎట్టకేలకు శుక్రవారం(జనవరి-31,2020)రాత్రి11గంటలకు బయటకొట్టింది. 27యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి నుంచి బ్రిటన్ అధికారంగా బయటికొట్టించి. దీనినే మనం బ్రెగ్జిట్ అంటాము. అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం. బ్రిటన్ ల
ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక
బడ్జెట్ 2020కి మోడీ సర్కార్ రెడీ అయింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్ లో చదవి వినిపించనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే శనివారం(ఫిబ్రవరి-1,2020)పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2020లో రైతలు రెండు కీ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తర�
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము విద్యార్థులకు కంప్యూటర్లు,పెన్నులు ఇస్తుంటే బీజేపీ మాత్రం విద్యార్ధుల చేతికి గన్స్,ద్వేషం ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించా�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�
దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై