Home » Author »venkaiahnaidu
దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. క్రికెట్ లెజెంట్ సచిన్,సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెటుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్, ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆదివారం(ఫి
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మె�
పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�
ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడ�
ఆసియాలో నెం.1 ధనవంతుడి సోదరుడు,రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఒకప్పుడు సంపన్న వ్యాపారవేత్తే కానీ, భారతదేశంలో టెలికాం మార్కెట్లో ఘోరమైన సంఘటనల ఫలితంగా ఇప్పుడు సంపన్న వ్యాపారవేత్త కాదని,ఆయన నికర విలువ సున్నా అని అనిల్ అంబానీ తరపు న్య�
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ బ్యాంకు ఇచ్చే గృహ, వాహన, రిటైల్ రుణాలు మరింత చౌక కానున్నాయి. రుణ రేటు ఆ�
యూరప్ లోని బోస్నియా అండ్ హర్జిగోవినా బల్లిలా ఉండే ఓ జీవి చాలా ఏళ్లుగా ఒకే స్పాట్ లో రెస్ట్ మూడ్ లోనే ఉందంట. ఓల్మ్ గా కూడా పిలవబడే ఆ జీవి ఏడు సంవత్సరాలుగా ఉన్న చోటు నుంచి కదలడం లేదని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఓ అడుగు పొడవుతో ఉండి ఈ ప్ర�
పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)సంచనల నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలను లైంగికంగా వేధించడం,హత్య చేసినట్లు నిర్థారణ జరిగితే దోషులను బహిరంగంగా ఉరితీసే తీర్మాణాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్�
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్ కవర్ పేజీపై మహాత్మా గ�
రాజ్యసభలో గురువారం(ఫిబ్రవరి-6,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్షాలపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని గురువారం చర్చలో పాల్గొ�
చైనా నుంచి బయటి ప్రపంచానికి ఓ సంచలన వార్త తెలిసింది. చైనాలో గురువారం నాటికి చనిపోయింది 560మంది అని,వైరస్ సోకినవాళ్లు 28వేల 18మంది అని అధికారులు తెలుపగా ఇదంతా అవాస్తవమంటూ ఓ చైనా కంపెనీ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి-1,2020 నుంచి చైనా
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సింగిల్ గా ఉండటం,సింగిల్ గా ఉన్నందుకు బాధ పడుతుండటం చూసి ఉంటాం. వాలెంటైన్స్ డే దగ్గర పడటంతో సింగిల్స్ జోడీ కోసం వెతుకులాట మొదటుపెట్టేశారు. మనసు మెచ్చిన మగువ కోసం వెరైటీ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంగ్లా�
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు మరో 24గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఓఎస్డీగా ఉన్న గోపాల్ క్ర�
ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీ�
వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్�
ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని �
జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధ�
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ చైనాలో ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చైనా రెండు రోజుల క్రితం పుట్ట
అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషి�