Civils Main Exams : సివిల్స్ మెయిన్ పరీక్ష యథాతధం

అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.

Civils Main Exams : సివిల్స్ మెయిన్ పరీక్ష యథాతధం

Civil

Civils Main exams-2021 : సివిల్స్ మెయిన్ పరీక్షలు-2021 యథావిధిగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని యూపీఎస్‌సీ ప్రకటించింది. ఆంక్షల అమలులో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సహకరించాలని కోరింది. అవసరమైతే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఈ-అడ్మిట్ కార్డును.. ఆంక్షల సమయంలో ప్రయాణ పాసులుగా గుర్తించి అనుమతించాలని కోరింది. అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.