Air Pollution: వాయు కాలుష్యంతో ఐదేళ్ల ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది.

Air Pollution: దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తోంది. తాజా సర్వే ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుష్షు సగటున ఐదేళ్లు తగ్గుతోందట. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆయుర్దాయం సగటున 2.2 సంవత్సరాలు తగ్గేందుకు వాయు కాలుష్యం కారణమవుతోంది. ఆల్కహాల్ తీసుకోవడం, లేదా కలుషిత నీళ్లు తాగడం వల్ల కలిగే మరణాలకంటే వాయు కాలుష్యం వల్ల కలిగే మరణాలు మూడు రెట్లు ఎక్కువ.
PUBG: పబ్జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్సీపీసీఆర్ లేఖ
ప్రపంచంలో అత్యధిక వాయు కాలుష్యం ఉన్నది దక్షిణాసియాలోనే. ఈ ప్రాంతంలోని సగం మందికిపైగా ప్రజలు వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 44 శాతం వాయు కాలుష్యం పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే కచ్చితంగా ప్రజల ఆయుష్షు ఐదేళ్లు తగ్గుతుంది. మన దేశంలో 1998 నుంచి 61.4 శాతం వాయు కాలుష్యం పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న రెండో దేశంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు కాలుష్య గణాంకాల ప్రకారం మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది. అత్యధిక కాలుష్యం ఉన్న రాష్ట్రం ఢిల్లీ కాగా ఆ తరువాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, బిహార్, హరియాణా, త్రిపుర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ ఉన్నాయి.
- MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
- Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
- Delhi: కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై రాడ్తో దాడి.. వీడియో
- covid: భారత్లో కొత్తగా 16,135 కరోనా కేసులు
- IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
1PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
2Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
3CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
4TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
5Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
6Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
7Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
8Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్లు పంపిన యువకుడు..
9The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
10IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్వాచ్లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!