MLA Jeevan Reddy : బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.

MLA Jeevan Reddy : బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy (1)

MLA Jeevan Reddy : బీజేపీపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ మేరకు ఆయన నిజామాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రులపై అడ్డోగులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.

MLA Jeevan Reddy : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కేంద్రమంత్రి వ్యాఖ్యలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

కిషన్ రెడ్డి టూరిస్ట్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లలో అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గెలుస్తుందని పీకే సర్వేలో తేలిందన్నారు.