Sarvadarshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-సర్వదర్శనం టోకెన్లు జారీ

గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది.

Sarvadarshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-సర్వదర్శనం టోకెన్లు జారీ

Tirumala Sarva Darshanam

Sarvadarshanam : గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సర్వ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం విడుదల చేస్తోంది. టీటీడీ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ టిక్కెట్లను మొదటి విడతలో చిత్తూరు జిల్లా వాసులకు అవకాశం కల్పించారు.

అలిపిరిలోని భూదేవికాంప్లెక్స్ లోని కౌంటర్లలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీచేయనున్నారు. రోజుకు 2వేల మంది భక్తులకు సర్వదర్శనం అవకాశం కల్పించనున్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందాలని టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.