ఓటు వేసిన మళయాల స్టార్స్
మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కేరళలోని మొత్తం 20లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతంది. కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
Kerala: Veteran actors Mammootty and Mohanlal cast their votes in Kochi and Thiruvananthapuram respectively. #LokSabhaElection2019 pic.twitter.com/qwrr4JfQcV
— ANI (@ANI) April 23, 2019