Yadadri : శ్రావణమాసం, తొలి శనివారం యాదాద్రిలో ఫుల్ రష్
శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా...ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Sravana Masam : శ్రావణమాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పసుపు, బొట్టు, కానుకలు ఇస్తుంటారు. దేవాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇదిలా ఉంటే…ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. శ్రావణమాసం సందర్భంగా..రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు యాదాద్రికి వస్తున్నారు.
Read More : Lovers : పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. కలిసి ఉండలేమని.. కారులోనే
2021, ఆగస్టు 14వ తేదీ శ్రావణ శనివారం రోజు యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. తొలి శనివారం కావడంతో భారీగానే భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని లఘు దర్శనానికి అనుమతినిస్తున్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా…ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా..వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.
Read More : Rashmi Gautam: ఒకప్పుడు అవకాశాలు తక్కువ.. ఇప్పుడలా కాదు
ఇదిలా ఉంటే..యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న తలసాని కుటుంబానికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదాలు అందచేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.
- Yadadri Temple: ఒక్కసారి వర్షానికే కుంగిపోయిన యాదాద్రి ఘాట్ రోడ్డు
- Yadagiri Gutta : అమలులోకి యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు
- Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్ చార్జీల బాదుడు
- Yadagirigutta : యాదగిరి గుట్టలో కూలిన పాత భవనం-నలుగురు మృతి
- CM KCR Yadadri : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. రామలింగేశ్వరస్వామికి తొలిపూజ
1Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..
2Telangana : విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుగుద్దులు గుప్పించిన డిప్యూటీ వార్డెన్
3Australia : ఆస్ట్రేలియాలో అండర్వేర్తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు
4Viral video: దళితుడి నోట్లో ఆహారం తీసుకుని తిన్న కర్ణాటక ఎమ్మెల్యే.. కంగుతిన్న స్థానిక ప్రజలు
5Modi Japan Tour : హిందీలో పలకరించిన జపాన్ కిడ్స్.. వావ్ అంటూ మోదీ ఫిదా.. వీడియో వైరల్..!
6Deepika Padukone : కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా వేసిన ఈ నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
7Sadhguru Jaggi Vasudev : దండయాత్రల్లో ధ్వంసం చేయబడిన దేవాలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు : సద్గురు జగ్గీ వాసుదేవ్
8Pakistan ISI : భారత్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
9Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
10Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్..పెన్షన్ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి
-
Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్
-
Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది రాజస్థాన్ కూలీలు మృతి
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు
-
Apple India : భారత్కు యాపిల్ కంపెనీ!
-
Best 4G-5G Phones : రూ.20వేల లోపు బెస్ట్ 4G-5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి?
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రను మరోసారి టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
-
MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారా ?
-
Xiaomi Mi Band 7 : షావోమీ MI బ్యాండ్ 7 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?