10TV Agri

    జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు

    December 4, 2023 / 03:45 PM IST

    Zero Budget Farming : జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడతో త‌యారు చేసిన ఎరువుల‌ను మాత్రమే వాడుతుంటారు.

    గేదెల పునరుత్పత్తిలో.. మెళకువులు

    November 30, 2023 / 12:11 PM IST

    కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు.

    దానిమ్మ సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు !

    November 23, 2023 / 05:50 PM IST

    చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.

    పెట్టుబడి తక్కువ, సమయం తక్కువ.. లాభాలు పూయిస్తున్న బంతిపూలసాగు

    November 21, 2023 / 05:00 PM IST

    తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

    నిమ్మతోటల్లో పూత నియంత్రించే పద్ధతులు

    November 11, 2023 / 05:00 PM IST

    నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా.  లీటరు నీటికి లేదా ప్రొపార్‌గైట్‌ 2 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

    రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

    November 7, 2023 / 05:00 PM IST

    వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి.

    పట్టుపురుగుల పెంపకంలో పట్టుసాధించిన యువరైతు

    November 3, 2023 / 05:00 PM IST

    రైతులు మల్బరీ సాగులో తగిన మెళకువలు పాటించి, పట్టు పురుగుల పెంపకం పట్ల తగిన అవగాహనతో ముందడుగు వేస్తే  స్వయం ఉపాధికి డోకా వుండదనేది, క్షేత్రస్థాయిలో రైతుల అనుభవాల ద్వారా నిరూపితమవుతోంది.

    చిరుధాన్యాలకు మార్కెట్లో పెరిగిన డిమాండ్..సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు

    October 23, 2023 / 05:00 PM IST

    చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులూ పెద్దగా అయ్యేవి కాదు.

    పసుపుసాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు

    October 16, 2023 / 10:50 AM IST

    పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.

    విదేశీ పందుల పెంపకంతో.. అధిక లాభాలు

    October 13, 2023 / 02:00 PM IST

    సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది.  మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.

10TV Telugu News