Home » Ajit Pawar
సీఎం షిండే స్వస్థలమైన థానేలో ఓ సంస్థ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ పోటీలను నిర్వహించింది. ముందుగా ఈ కార్యక్రమానికి సీఎం అభినందన సందేశం ఇచ్చారు. తరువాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ గురించి షిండే మాట్లాడుతూ..
శరద్ పవార్ కూడా ఏదో పని మీద నగరంలో ఉన్నారు. అతుల్ చోర్డియా ఇంట్లో సమావేశం ముగిసిన తరువాత, శరద్ పవార్ మొదట బంగ్లా నుంచి బయటకు వచ్చారట. కొంత సమయం తర్వాత అజిత్ పవార్ బయటకు వచ్చినట్లు చెబుతున్నారు
దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం చేరడం పట్ల షిండే వ�
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట.
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.