Home » Ajit Pawar
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�
అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు..
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ను బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం వర్గం నియమించింది.
అజిత్ పవార్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చ
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజ
ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. "ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమ�
తాజా పదవి సైతం ఆమెను పార్టీలో కీలకం చేసేందుకు ఇచ్చారని అంటున్నారు. అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలంటే సుప్రియాకు ఇప్పటి నుంచే కీలక పదవి ఉండాలని, పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిన అనంతరం అధ్యక్ష పదవికి మార్గం సులువు అవుతుందని శరద్ పవార్ స్ట�
మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని
కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి వెళ్లే వరకు చిన్నపిల్లలకు పూర్తి ప్యాంట్లను కొనుగోలు చేయలేదు. మేము పాఠశాలలో ఉన్నప్పుడు 10వ తరగతి పూర్తయ్యే వరకు ప్యాంటు ధరించలేదు. చిన్నపాటి నిక్కర్లతోనే ప�