Home » andhra politics
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏం జరిగిందో..నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియనిది కాదు.
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ను మీడియాకు కూడా వివరిస్తున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు.
అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. మీకంటే ఎక్కువ బటన్ లు నొక్కుతారని కాదని మంత్ని నాదెండ్ల మనోహర్ అన్నారు.
జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.
ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు..
ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అధికారంలో ఉన్నప్పుడూ అంతకంటే బాధ్యతగా ఉండాలి.