Home » Champions Trophy 2025
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
సిరీస్ ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రోహిత్ శర్మ తాజా ఫామ్ పై కపిల్ దేవ్ స్పందించాడు.
పాకిస్థాన్ ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ అఫీషియల్ సాంగ్ను ఐసీసీ విడుదల చేసింది.
ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కమిన్స్, హేజిల్వుడ్, మార్ష్, గ్రీన్, స్టోయినిస్ లలో ఒక్కరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం లేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తన భవిష్యత్తు పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్లెడ్జింగ్ చేశాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఫిబ్రవరి 6వ తేదీన గాలెలో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరుకునే రెండు జట్లు ఏవి అనే విషయాన్ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.