Home » Champions Trophy 2025
ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాక్ జట్టును ప్రకటించింది.
పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు.
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తరువాత భారత్ జట్టు ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో ఆడనుంది.
ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్జీస్ తన పదవికి రాజీనామా చేశారు
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఛాంపియన్స్ ట్రోపీ-2025 జట్టు ఎంపిక విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వాదనలు జరిగినట్లు ...
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.