Home » Champions Trophy 2025
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఇంగ్లాండ్తో జరగనున్న టీ20, వన్డే సిరీస్లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అయ్యాడు.
ముచ్చటగా మూడో సారి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవాలన్న టీమ్ఇండియా కోరిక నెరవేరలేదు.
వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించనుందట. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనుందట.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి తొలగింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పై అనిశ్చితి వీడింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా..
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించినప్పటికీ ఐసీసీ ముందు రెండు డిమాండ్లు ఉంచింది..