Home » chennai super kings
ఐపీఎల్ సీజన్ 12లోని 4వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్… రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. మాన్కడింగ్ విధానం ద్వారా బట్లర్ ను రనౌట్ చేశాడు. మరోసారి ఇదే సీజ�
ధోనీ అంటే ఓ ప్రభంజనం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి విపరీతమైన క్రేజ్. వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న మహీ.. ముంబైలోని వాంఖడే వేదికగా ఓ ప్రత్యేక అభిమానిని కలుసుకున్నాడు. బుధవారం ముంబైతో �
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై 37 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బుధవారం వాంఖడే వేదికగా హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో రెచ్చిపోవడమే ఇందుకు కారణం. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో హెలికాఫ్టర్ షాట్ లతో విజృంభించాడు. చివరి రెండు ఓవర్లలో ముం�
ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో చెన్నై 37 పరుగులు తేడాతో ఓడిపోయింది. ముందుగా చెన్నై కెప్టెన్ ధోనీ.. టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చాడు. తక్కువ స్కోరుకే అదుపుచేసి చిత్తు చేస్తామని టాస్ అనంతరం మాట్లాడాడు. ఆ అంచనాలన్నింటినీ �
యావత్ క్రికెట్ ప్రపంచమంతా చెప్పే మాట. మహేంద్ర సింగ్ ధోనీ స్టంప్స్ వెనుక హీరో. ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా ధోనీ రెప్పపాటు కదలికల ముందు చిత్తు కావాలసిందే. బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగింది. చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్న
చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడడంతో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ డేన్ బ్రావో గాయం మరింత కష్టాల్లో పడేలా చేసింది. ముంబై వేదికగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మీ�
చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 12 సీజన్ ఆరంభం నాటి నుంచి ఓటమి ఎరుగక దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి సారి ఓటమి రుచి చూసింది. ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై ధోనీ సేనను ఒత్తిడిలోకి నెట్టి 37 పరుగుల ఘన విజయాన్ని అందుకుంది. చేధనకు �
సొంతగడ్డపై ముంబై బ్యాట్స్ మెన్ విజృంభించారు. ఈ క్రమంలో చెన్నైకు 171 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన స్కోరు నమోదు చేశాడు. కేవలం 8 బంతుల్లో 3 సిక్సులు, 1 ఫోర్ కలిపి 25 పరుగులు చేశాడు. ఓపెనర్లు క్వింటన్ డ
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 15వ మ్యాచ్ ను ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై.. ముంబైలు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేయాలని సొంతగడ్డపై ముంబై నైపుణ్యాలకు సానబెట్టి బర�
అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు ప్రపంచ అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకంగా వ్యవహరిస్తోంది. దేశీ.. విదేశీ ప్లేయర్ల ఆటతీరును సానబెట్టేందుకు చక్కని వేదికగా మారింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్ జట్�